కొండవీటి కోటపై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటు గురించి జిల్లా ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరిగింది 

 కొండవీడు కోటలో ఫిబ్రవరి 7 8 తారీకులలో కొండవీటి చరిత్ర తెలియజేయడానికి కొండవీడు ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు అయిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నుంచి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఫారెస్ట్ అధికారులకు విగ్రహ ఏర్పాటు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తామని తెలియజేయడం జరిగింది 
Next
This is the most recent post.
Previous
Older Post
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: