కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులైన జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న తోట శ్రీనివాసరావు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులకు జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు తోట శ్రీనివాసరావు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా భారతదేశం లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Home
జాతీయ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి తరపున జాతీయ కార్యదర్శిగా తోట శ్రీనివాసరావు నియామకం
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: