ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి న్యూస్
6 కోట్లు విరాళం ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వానికి ఒక కోటి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక కోటి, దాదాపు 400 వరద ప్రభావిత పంచాయితీలకు ఒక్కొక్క పంచేయితీకి లక్ష చొప్పున నాలుగు కోట్ల రూపాయలు వ్యక్తిగత విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు..
దటీజ్ పవన్ కళ్యాణ్...
Post A Comment:
0 comments: