ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున పల్నాడు జిల్లా అధికారప్రతినిధి గా నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
నియామకం పొందిన కట్టెకోట కాంతారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు
అధికార ప్రతినిధిగా నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన కట్టెకోట కాంతారావు తను కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను హామీ ఇచ్చారు
కాపు సంక్షేమం కోసం కాపుల కోసం కచ్చితంగా పల్నాడు జిల్లా లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతారా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను అని తెలియజేసిన కట్టెకోట కాంతారావు
ఈ నియామకం పొందిన కట్టెకోట కాంతారావు కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు
తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన కట్టెకోట కాంతారావు
Post A Comment:
0 comments: