ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున పల్నాడు జిల్లా దాచేపల్లి మండల ప్రచార కన్వినర్ గా నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
నియామకం పొందిన శంకరశెట్టి రాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు
దాచేపల్లి మండల ప్రచార కన్వినర్ గా నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన శంకరశెట్టి రాము
తను కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను అని హామీ ఇచ్చారు ..
కాపు సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం కచ్చితంగా దాచేపల్లి మండలం లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతారా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను అని తెలియజేసిన శంకరశెట్టి రాము
ఈ నియామకం పొందిన శంకరాశెట్టి రాము కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు
తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన శంకరాశెట్టి రాము
Post A Comment:
0 comments: