ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి తరపున ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ గా నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
నియామకం పొందిన దరిశి ఏడుకొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కన్వినర్ గా నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన దరిశి ఏడుకొండలు
తను కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను అని హామీ ఇచ్చారు ..
కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం కచ్చితంగా ప్రకాశం జిల్లా లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతారా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను అని తెలియజేసిన దరిశి ఏడుకొండలు
ఈ నియామకం పొందిన దరిశి ఏడుకొండలు కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు
తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన దరిశి ఏడుకొండలు
Post A Comment:
0 comments: