కాపుల సంక్షేమానికి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తిరుపతి నియోజకవర్గ కాపు నాయకులు తిరుపతి జిల్లా కో కన్వీనర్ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామకం పత్రం అందుకున్న రమేష్ బాబు తన నియామకానికి సహకరించిన తిరుపతి జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర కమిటీ సభ్యులకు జాతీయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు రమేష్ బాబు కాపునాడు నియమ నిబంధనలు అనుసరించి పని చేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం సమితి వారు తీసుకుని అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా తిరుపతి జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు
Post A Comment:
0 comments: