ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు
నియామకం పొందిన చౌదరి తిరుపతిరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియామకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసిన చౌదరి తిరుపతిరావు
తను కమిటీ వారు అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను అని హామీ ఇచ్చారు ..
కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం కచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతారా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను అని తెలియజేసిన చౌదరి తిరుపతిరావు
ఈ నియామకం పొందిన చౌదరి తిరుపతిరావు కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు
తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన చౌదరి తిరుపతిరావు
Post A Comment:
0 comments: