వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

పౌర సరఫరాల శాఖా ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి ఉచిత నిత్యవసర సరుకుల సరఫరా

బియ్యం - 25 కేజీ
నూనె - 1లీటరు
 పంచదార - 1 కేజీ
కందిపప్పు - 1 కేజీ
ఉల్లిపాయలు - 2 కేజీ
ఆలుగడ్డ - 2 కేజీ
-ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: