ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్న అంశాలు.
1. జస్టీస్ పి శివశంకర్ మున్నూరు కాపుఆత్మగౌరవ భవనం పేరుతో ట్రస్ట్ గా మార్చి 5 కోట్లు 5 ఎకరాలు కేటాయించాలని విజ్ఞప్తి.
2. గత ప్రభుత్వంలో ప్రకటించిన ఐదు కోట్లని వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి .
3. అదనంగా మరో 15 కోట్లు ట్రస్ట్ కి ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.
4. 33 జిల్లా నుంచి జిల్లాకి పది మంది చొప్పున ఎవరైతే మున్నూరు కులానికి సేవ చేస్తున్నారు వారికి ట్రస్ట్ లో అవకాశం కల్పించాలి.
నాతో కలిసి కమిటీలో భాగస్వామ్యం కాదల్చుకునేవారు ఈ యొక్క లింకు ద్వారా మీ యొక్క పూర్తి వివరాలు పంపండి.
https://forms.gle/NbfVFYJN7nmx1hAQ7
ఎడ్ల రవి పటేల్
హైకోర్టు న్యాయవాది
రాష్ట్ర అధ్యక్షులు
మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం
9959964221
Post A Comment:
0 comments: