కాపుల సంక్షేమానికి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నరసరావుపేట పట్టణ యువజన అధ్యక్షులు అప్పిశెట్టి పృధ్వినాథ్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న అప్పిశెట్టి పృథ్వి నాథ్ తన నియామకానికి సహకరించిన నరసరావుపేట నియోజకవర్గ కాపు నాయకులకు పల్నాడు జిల్లా కాపు నాయకులకు రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు పృధ్వి నాథ్ కాపునాడు నిమా నిబంధనలకు అనుసరించి పని చేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గా అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం సమితి వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా నరసరావుపేట నియోజకవర్గంలో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: